డ్వాక్రా మహిళలకు వైసీపీ నాయకుడు బెదిరింపు

1532చూసినవారు
వైసిపికు ఓట్లు వేస్తేనే డ్వాక్రా సంబంధిత నగదు చెక్కులు ఇస్తానని బేదిరింపులకు దిగిన ఘటన సోమవారం గుడివాడ నియోజకవర్గంలో జరిగింది. నందివాడ మండలం జొన్నపాడు గ్రామం వైసిపి గ్రామ అధ్యక్షుడు కుమార్ రెడ్డి డ్వాక్రా సంబంధిత నగదు చెక్కులు కుమార్ రెడ్డి వద్ద ఉంచుకొని జరగబోవు 2024 ఎన్నికలో తమ పార్టీ కి ఓటు వేస్తేనే చెక్కులు చేతికి ఇస్తానని బెదిరింపులు దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్