గుడివాడ టీడీపీ ఇన్ చార్జ్ వెనిగండ్ల రాము సెల్ఫీ చాలెంజ్

1060చూసినవారు
గుడ్లవల్లేరు మండలం మామిడికొళ్ళ మండల పరిషత్ పాఠశాల దుస్థితిని శుక్రవారం సెల్ఫీ వీడియో తీస్తూ ప్రభుత్వానికి చాలెంజ్ చేశారు. గుడివాడ నియోజకవర్గం టిడిపి ఇన్ చార్జి వెనిగంట్ల రాము. 36లక్షల నిధులతో ప్రారంభమైన పాఠశాల నిర్మాణం పునాదులు కూడా దాటని పరిస్థితి నెలకొంది. పాఠశాల నిర్మాణానికి 15సెంట్ల భూమి ఇచ్చి టీడీపీ ప్రభుత్వం 36లక్షలు మంజూరు చేసిన నేటి వరకు పాఠశాల భవనం నిర్మించ లేకపోయారంటే హాస్యాస్పదమన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్