కిలో కేవలం రూ.29కే లభించే
భారత్ బ
ియ్యం త్వరలో ఏపీకి కూడా రానుంది. ఇప్పటివరకు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అమ్మకాలు ప్రారంభమయ్యాయి. మరో
10 రోజుల్లో ఏపీలో కూడా
భారత్ బియ్యం ప
ంపిణీ మొదలుపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఉమ్మడి అనంతపురం కదిరిలో ఇటీవలే వి
జయవంతంగా ప్రారంభించామన్నారు. ఎన్సీసీఎఫ్, ఎన్ఏఎఫ్ఈడీ, కేంద్రీయ బండార్ దుకాణాల ద్వారా
భారత్ బియ్యం అమ్మకాలు జరుగనున్నాయి.