సీఎం చంద్రబాబును సత్కరించిన ఎమ్మెల్యే రాము

75చూసినవారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న అనంతరం సీఎం చంద్రబాబును గురువారం గుడివాడ నియోజకవర్గం శాసనసభ్యులు వెనిగండ్ల రాము సత్కరించారు. సీఎం హోదాలో ఐదు నిర్ణయాలపై సంతకం చేసిన అనంతరం చంద్రబాబును ఎమ్మెల్యే రాము కలిశారు. పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్