ముదినేపల్లి చేరుకున్న జగన్నాధుని రథయాత్ర

69చూసినవారు
ముదినేపల్లి మండలంలో ని వడాలి లో ఆదివరం ప్రారంభమైన శ్రీ జగన్నాధుని రథయాత్ర సాయంత్రానికి ముదినేపల్లి ప్రధాన సెంటర్ వద్దకు చేరుకున్నది. అక్కడనుండి వడాలి మీదగా సింగరాయపాలెం శ్రీ బావాజీ మఠం వరకు రథయాత్ర నిర్వహించబడుతుందని ఈఓ శింగనపల్లి శ్రీనివాసరావు తెలిపారు. రాత్రి 8 గంటలకు వడాలి శ్రీ స్వామివారి సన్నిధికి చేరుకుంటుందని తెలిపారు. భక్తులు రథయాత్రలో పాల్గొని స్వామి వారి సేవలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్