చోరీకి పాల్పడిన వ్యక్తికి దేహశుద్ధి

72చూసినవారు
గుడిలో చోరీకి పాల్పడిన యువకుడిని పట్టుకొని దేహశుద్ధి చేసిన ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. మచిలీపట్నంలో సోమవారం తెల్లవారుజామున వలందపాలెంలో గుడిలో చోరీకి పాల్పడిన యువకుడిని స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. చోరీకి పాల్పడింది పంబలగూడం చెందిన వాడిగా స్థానికులు చెబుతున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది

సంబంధిత పోస్ట్