నిరుద్యోగులకు న్యాయం చేయండి: దుర్గ

76చూసినవారు
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో గురువారం బస్టాండ్ సెంటర్ నందు జిల్లా తెలుగు యువత నాయకులు దుర్గ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏపీపీఎస్సీ ద్వారా నిరుద్యోగులకు రావలసిన ఉద్యోగాలను వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అడ్డదారిలో అమ్ముకుందని మీడియాకి తెలిపారు. ఈ విషయం రుజువులతో సహా హైకోర్టులో నిరూపణ కావడంతో వెంటనే ఆ పోస్టులను రద్దు చేస్తూ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్