జల దిగ్బంధంలో మచిలీపట్నం బస్టాండ్

69చూసినవారు
శనివారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా కుడుస్తున్న వర్షానికి మచిలీపట్నం ఆర్టీసీ బస్టాండ్ జల దిగ్బంధంలో కొట్టు మిట్టాడుతుంది. బస్టాండ్ ప్రాంగణంతో పాటు బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో కూడా నడవటానికి వీలు లేని విధంగా వర్షపు నీరు నిల్వ ఉండటంతో ఆర్టీసీ బస్సులే కాకుండా ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు పాలయ్యారు.

సంబంధిత పోస్ట్