అభివృద్ధికి నోచుకోని జీవీఎస్ శాస్త్రి పార్క్

1066చూసినవారు
విజయవాడ సత్యనారాయణపురం రైల్వే కోటర్స్ ప్రక్కన ఉన్న జీవీఎస్ శాస్త్రి పార్క్ అధికారుల బాధ్యతారాహిత్యం కారణంగా పార్కులు అభివృద్ధికి నోచుకోవడం లేదు. రూ. కోట్లు ఖర్చు చేసి పార్కులు ఏర్పాటు చేసినా, నిర్వహణ లేక పార్కులు ఆదరణకు నోచుకోవడంలేదు. ప్రభుత్వం సైతం పార్కుల అభివృద్ధికి కృషి చేస్తుంది. అయితే అధికారుల అలసత్వం, కారణంగా పార్కులు ఎంత మాత్రం అభివృద్ధికి నోచుకోవడం లేదని స్థానిక ప్రజలు అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్