ఇబ్రహీంపట్నంలో తిరువూరు నియోజకవర్గ కౌంటింగ్

83చూసినవారు
మైలవరం నియోజకవర్గ పరిధిలో గల ఇబ్రహీంపట్నం పట్టణ పరిధిలోని నిమ్రా కాలేజీలో మంగళవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని తిరువూరు నియోజకవర్గ సంబంధించిన కౌంటింగ్ ఈ కాలేజీలో జరుగుతుందని అధికారులు తెలిపారు. పక్క కౌంటింగ్ ప్రారంభం గాక మరోపక్క రాజకీయ పార్టీల అభిమానుల్లో విజయ అవకాశాలపై ఉత్కంఠ నెలకొంది.

సంబంధిత పోస్ట్