ఇబ్రహీంపట్నం ఎంపీపీ దంపతులకు సన్మానం

82చూసినవారు
ఇబ్రహీంపట్నం ఎంపీపీ దంపతులకు సన్మానం
ఈనెల 20, 21 తేదీలలో ఢిల్లీలోని నీతి అయోగ్ ఆధ్వర్యంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేశన్ నందు జరిగే ట్రైనింగ్ నీడ్ అసిస్టెంట్ శిక్షణ తరగతులకు ఆంధ్రప్రదేశ్ నుండి ఎంపికైన ఇబ్రహీంపట్నం ఎంపీపీ పాలడుగు జోత్స్న, దుర్గాప్రసాద్ లను వసంత వెంకట కృష్ణ ప్రసాద్ తన నివాసంలో బుధవారం ఘనంగా సన్మానించారు. ఇలాంటి అరుదైన అవకాశం కొంతమందికే దక్కుతుందని ఎమ్మెల్యే కొనియాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్