ఓటు హక్కు వినియోగించుకున్న వసంత దంపతులుl

64చూసినవారు
మైలవరం నియోజకవర్గం నియోజకవర్గం కూటమి అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్, మరియు ఆయన సతీమణి వసంత శిరీష ఓటు హక్కును వినియోగించుకున్నారు. సోమవారం నందిగామ మండలం ఐతవర గ్రామంలోని మండల పరిషత్ హై స్కూల్ లోని పోలింగ్ బూత్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.

సంబంధిత పోస్ట్