నూజివీడులో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి

1079చూసినవారు
నూజివీడు నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం ఉందా అని నూజివీడు టిడిపి కూటమి అభ్యర్థి కొలుసు పార్థసారథి విమర్శించారు. నూజివీడు టిడిపి కార్యాలయంలో ఆయన వీడియో తో మాట్లాడారు. అక్రమ కేసులు బనాయిస్తూ ఎమ్మెల్యే అతని తనయుడు నూజివీడులో ప్రజాస్వామ్యం లేకుండా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యం కాపాడాలంటే చంద్రబాబు, మోడీ, పవన్ కళ్యాణ్

సంబంధిత పోస్ట్