మంకుల్లు ప్రాజెక్ట్ కు వరద నీరు ఉధృతి

58చూసినవారు
ఏలూరు జిల్లా పరిధిలోని నూజివీడు నియోజకవర్గ చాట్రాయి మండలం మంకొల్లు ప్రాజెక్ట:కు ఆదివారం వరదనీరు అధికంగా వచ్చి చేరింది. తమ్మిలేరు రిజర్వాయర్ జలాశయానికి భారీగా వరద నీరు చేరడంతో తాజాగా జలాశయం నిండుకుండలా మారింది. తెలంగాణ ప్రాంతంలోని బీతుపల్లి చెరువు నుండి వరద నీరు ఉదృతంగా వస్తుందని స్థానికులు చెప్తున్నారు. ఇంకా తమ్మిలేరులోకి వరదనీరు అధికంగా చేరే అవకాశం కనిపిస్తుంది.

సంబంధిత పోస్ట్