నూజివీడు: రేపు మద్యం షాపుల టెండర్లకు లాటరీ

77చూసినవారు
నూజివీడు: రేపు మద్యం షాపుల టెండర్లకు లాటరీ
కంచికచర్ల పట్టణ పరిధిలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో సీఐ అష్రఫున్నీసా బేగం ఆదివారం మీడియాతో మాట్లాడారు. వీరులపాడు మండలంలో రెండు షాపులకు గాను 111 దరఖాస్తులు రాగా కంచికచర్ల మండలంలో ఐదు షాపులకు గాను 203 దరఖాస్తులు వెరసి మొత్తం 314 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఈ నెల 14వ తేదీన విజయవాడలోని గురునానక్ కాలనీలో లాటరీ తీయడం జరుగుతుందని ఆమె తెలిపారు.

సంబంధిత పోస్ట్