పునరావస కేంద్రాలకు రావాలి

61చూసినవారు
కృష్ణా నదికి వరద ఉధృతి పెరుగుతున్న కారణంగా పునరావస కేంద్రాలకు రావాలని కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ లంక గ్రామాల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం తోట్లవల్లూరు మండలం వల్లూరుపాలెం గ్రామపంచాయతీ పరిధిలోని తోడేలుదిబ్బ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తున్నారని దయచేసి గ్రామస్తులు పునరావాస కేంద్రాలకు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్