ఉయ్యూరులో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం

1905చూసినవారు
ఉయ్యూరులో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం
పెనమలూరు నియోజకవర్గం పరిధిలోని ఉయ్యూరు మున్సిపాలిటీ కొబ్బరి తోటలో సోమవారం బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దివంగత నేత చలసాని పండు కుమార్తె, అల్లుడు దేవినేని స్మిత, గౌతమ్ దంపతులు ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మినీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, తెలుగుయువత సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్