గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి

50చూసినవారు
తాము పుట్టిన గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలను ఎన్నారై లను ప్రోత్సహించి తగిన సహకారం అందిస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని అన్నారు. సోమవారం పెనమలూరు నియోజకవర్గంలోని ఉయ్యూరు మండలం పెదవోగిరాల గ్రామంలో దాత దొంతి రెడ్డి లక్ష్మారెడ్డి ఆర్థిక సాయంతో నిర్మించిన సాయిబాబా ఆలయంలో విగ్రహ ప్రతిష్ట, పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్