విజయవాడలో 12న వైసీపీ ఆధ్వర్యంలో నిరసన

72చూసినవారు
విజయవాడలో 12న వైసీపీ ఆధ్వర్యంలో నిరసన
వరద బాధితులను ఆదుకోవటంలో విఫలమైన కూటమి ప్రభుత్వ విధానాలను ఎండకడుతూ ఈ నెల 12న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ నందు నిరసనకు పిలుపునిచ్చినట్లు వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. ఈ మేరకు ఆయన కార్యాలయం శనివారం ఓ ప్రకటనను విడుదల చేసింది. విజయవాడ నగరాన్ని బుడమేరు వరద ముంచెత్తి నెల రోజులు దాటినా బాధితుల కష్టాలు తీరలేదని మల్లాది విష్ణు ఆరోపించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్