కొండపల్లి మున్సిపాలిటీ సమస్యలపై మంత్రికి వినతి

55చూసినవారు
కొండపల్లి మున్సిపాలిటీ సమస్యలపై మంత్రికి వినతి
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణని మైలవరం వసంత వెంకట కృష్ణప్రసాదు గురువారం అమరావతి సచివాలయంలోని ఆయన చాంబర్లో ప్రత్యేకంగా కలిశారు. కొండపల్లి మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బంది కొరత, నిధులు మంజూరు గురించి ప్రత్యేకంగా వినతిపత్రం సమర్పించారు.

సంబంధిత పోస్ట్