మైనార్టీల సంక్షేమం ప్రభుత్వ ధ్యేయం

55చూసినవారు
మైనార్టీల సంక్షేమం ప్రభుత్వ ధ్యేయం
రాష్ట్రంలోని మైనార్టీల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ఇదే లక్ష్యంతో కార్యాచరణ అమలుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ, న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. గురువారం విజయవాడలో వరద విపత్తుతో ముంపుకు గురైన ప్రాంతాలలో నష్టపోయిన 60 మసీదులకు మైక్ సెట్లు, ముసల్లాలు (కార్పెట్) పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్