ప్రతి ఆటోకి 25 వేల రూపాయల పరిహారం ఇప్పించాలి

74చూసినవారు
ప్రతి ఆటోకి 25 వేల రూపాయల పరిహారం ఇప్పించాలి
అకస్మాత్తుగా వచ్చిన వరదల కారణంగా విజయవాడ వరద ప్రాంతాల్లో వేలాది ఆటోలు బురద నీటిలో మునిగిపోయాయి. ప్రతీ ఆటోకి 25 వేల రూపాయల పరిహారం ఇవ్వాలని, ఇన్సూరెన్స్ కంపెనిల మోసాల్ని అరికట్టాలని, సర్వీస్ కంపెనీల్లో ఆటోల రిపేర్లు వేగవంతం చేయాలని మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) వి. శ్రీనివాసరావు కి ఆటో సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీల నాయకులు వినతిపత్రం అందించారు.

సంబంధిత పోస్ట్