కోర్టులో హాజరైన మాజీ మంత్రి

62చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం షాబాద్ - జక్కంపూడి లో అక్రమ మైనింగ్ జరుగుతుందని వెళ్లిన మాజీ మంత్రి దేవినేని ఉమా మరియు 10 తెదేపా నేతలపై గత వైసీపీ అక్రమ కేసు నమోదు చేసింది. ఈ విషయమై శుక్రవారం విజయవాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో సీసీ నెంబర్ 2135/23 క్రైమ్ నెంబర్ 592/20 అక్రమ కేసు నమోదు కావటం పై కేసు విచారణలో భాగంగా శుక్రవారం విజయవాడ ముఖ్య మేజిస్ట్రేట్ లో హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్