విజయవాడ ఎంపీని కలిసిన కడప ఎమ్మెల్యే

84చూసినవారు
విజయవాడ ఎంపీని కలిసిన కడప ఎమ్మెల్యే
కడప ఎమ్మెల్యే రెడెప్ప మాధవి రెడ్డి శుక్రవారం గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్ లో ఎంపి కేశినేని శివ‌నాథ్ ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఎమ్మెల్యే మాధవి రెడ్డితో పాటు పోలిట్ బ్యూరో సభ్యుడు, కడప జిల్లా అధ్యక్షుడు రెడెప్ప శ్రీనివాసుల రెడ్డి కూడా క‌ల‌వ‌టం జ‌రిగింది. రాష్ట్రంలో అభివృద్ది నిరోధ‌క శ‌క్తుల్ని ఎలా ఎదుర్కొవాల‌నే అంశాల‌పై వారు చ‌ర్చించుకున్నారు.

సంబంధిత పోస్ట్