విజయవాడ: కనదుర్గమ్మ అమ్మవారి గుడిలో రచ్చ రచ్చ

61చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఇంద్రకీలాద్రి కొండపై కొలువుతీరిన కనకదుర్గమ్మ అమ్మవారి దసరా ఉత్సవాలు గురువారం ఏడో రోజుకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఎక్కడెక్కడ మీడియాను టార్గెట్ చేసి వ్యవహరిస్తున్న తీరు రోజురోజు ముదిరిపోతుంది. మరో రెండు రోజుల్లో ఉత్సవాలు ముగియనుండగా పోలీసులు ఓవరాక్షన్ చేస్తూ మీడియాకు ఎక్కడికక్కడ ఆంక్షలు విధించడంతో పాటు ఐఅండ్ పిఆర్ మోహన్ రావును పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు ఇరువురి మధ్య ఘర్షణ చెలరేగింది.

సంబంధిత పోస్ట్