కాంగ్రెస్ పార్టీ ఆదోని ఇన్చార్జీ నీలకంఠప్ప టిడీపి తీర్థం పుచ్చుకున్నారు. ఆదివారం ఆదోని డివిజన్ కౌతాళం మండలంలో పర్యటన సందర్భంగా టిడీపి ఆదోని ఇన్ఛార్జీ, రాష్ట్ర ఉపాధ్యక్షులు మీనాక్షి నాయుడు ఆధ్వర్యంలో కండువా కప్పి పార్టీ జాతీయ నాయకులు చంద్రబాబు నాయుడు సాదరంగా పార్టీలో ఆహ్వానించారు. ఎన్నికల్లో టిడిపి విజయానికి కృషి చేస్తానని నీలకంఠప్ప వెల్లడించారు.