పనులు నిలిపి వేయాలని ఇచ్చిన మెమోను ఉపసంహరించుకోవాలి

78చూసినవారు
పనులు నిలిపి వేయాలని ఇచ్చిన మెమోను ఉపసంహరించుకోవాలి
ఆదోని మెడికల్ కాలేజ్ పనులు నిలిపివేయాలని కోరుతూ ప్రభుత్వం జారీ చేసిన మెమోలను రద్దు చేయాలని కోరుతూ సిపిఎం ప్రజా సంఘాలు సిఐటియు, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో తహసిల్దార్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. సిపిఎం నాయకులు గోవిందు, సిఐటియు నాయకులు రాముడు, రైతు సంఘం నాయకులు లక్ష్మీనరసయ్య, అబ్దుల్లా, డివైఎఫ్ఐ నాయకులు సురేష్ మాట్లాడుతూ పశ్చిమ ప్రాంతం అన్ని విధాల విద్య, వైద్యంలో పూర్తిగా వెనుకబడి ఉందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్