అయ్యా దాహం..! మా గోడు వినే వాళ్ళే లేరు

1525చూసినవారు
ఆదోని మండలం మదిరే గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. ఆదివారం గ్రామస్తులు వాల్మీకి భీమేశ్ మాట్లాడుతూ గ్రామంలో 25 నుంచి 30 రోజులు కావస్తున్నా సర్పంచ్ ఏమి తెలియనట్లు వ్యవహరిస్తున్నారనీ మండిపడ్డారు. ఆదోని కి వెళ్లి నీళ్ళు తెచ్చుకునే పరిస్తితి వచ్చిందని వారు వాపోయారు. దయచేసి సంబంధిత అధికారులు తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్