సి. బెళగల్ భవిత కేంద్రంలో ఫిజియోథెరపీపై అవగాహన

81చూసినవారు
సి. బెళగల్ భవిత కేంద్రంలో ఫిజియోథెరపీపై అవగాహన
సి. బెళగల్ పట్టణంలోని భవిత కేంద్రంలో ఫిజియోథెరపీపై ఫిజీషియన్లు రమేష్, మహేష్ కుమార్ అవగాహన కల్పించారు. శుక్రవారం ఎంఈఓలు ఆడమ్ బాషా, జ్యోతిలు హెచ్ఎంలను సమీక్షించి, ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. అవయవ లోపం ఉన్న ప్రతిఒక్కరిని ఇక్కడే గుర్తించి భవిత కేంద్రంలో వారి పేర్లు నమోదు చేయించాలన్నారు. ప్రభుత్వం తరఫున ఉచితంగా పిజియోథెరపి చేయించి, అవసరమైతే పరికరాలు ఇస్తారన్నారు.

సంబంధిత పోస్ట్