మానవత్వం చాటుకున్న మల్లెల ఆల్ ఫ్రెడ్ రాజు

64చూసినవారు
ఎమ్మిగనూరు రాఘవేంద్ర కాలనీలో సుబ్బారావుగారి కుమారుడు వడ్డే శీను గుడిసె కాలిపోయింది. ఈ సందర్భంగా బుధవారం మల్లెల గ్రూప్ అధినేత ఏఐసీసీ రాష్ట్ర కార్యదర్శి మల్లెల ఆల్ ఫ్రెడ్ రాజ్ బాదిత కుటుంబాన్ని పరామర్శించి రూ. 20 వేలు నగదు ఆర్థిక సాయం అందజేశారు. సుమారు లక్షల్లో ఆర్థిక నష్టం కలిగిందని, ఉండటానికి నిలువ నీడ లెకుండా పోయిందని బాదిత కుటుంబం మొరపెట్టుకుంది. అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్