తిరుమలను అపవిత్రం చేసే కుట్ర: బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

73చూసినవారు
తిరుమల ఖ్యాతిని అపవిత్రం చేసి, అక్కడకు ఎవరూ వెళ్లకుండా చేయాలని జగన్ బ్యాచ్ కుట్ర చేసిందని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు. సోమవారం కర్నూలులో ఆయన మాట్లాడారు. గత వైసీపీ హయాంలో భూమన కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి లాంటి వ్యక్తులకు కీలక బాధ్యతలు అప్పగించడం ఏమిటని ప్రశ్నించారు. 2019 నుంచి ఆలయాలు, విగ్రహాలను ధ్వంసం చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం విచారణకు కమిటీ వేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్