కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో భక్తజన సందడి

52చూసినవారు
పాణ్యం నియోజకవర్గంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం భక్తజన సందడి నెలకొంది. పలు ప్రాంతాల నుంచి వేలాది సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఆలయానికి వచ్చిన భక్తులు ముందుగా 108 ప్రదక్షిణలు చేసిన, అనంతరం శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకుని అర్చకుల ఆధ్వర్యంలో అభిషేకం, అర్చన పూజలు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్