కుష్టి వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి

61చూసినవారు
కుష్టి వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి
కుష్టి వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెల్త్ సూపర్వైజర్లు ప్రకాష్ రావు, వరలక్ష్మిలు అన్నారు. శనివారం పత్తికొండ పట్టణంలోని ఎస్ వి సుబ్బారెడ్డి కాలనీలో ఇంటింటికి తిరిగి కుష్టి వ్యాధి పై అవగాహన కల్పించారు. ఈ సర్వేలో ఏఎన్ఎం చైతన్య, ఆశ వర్కర్ నీలమ్మ, హెల్త్ వాలంటీర్ ఎం రమేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్