విశ్వకర్మ జయంతి ఉత్సవాలు ప్రారంభించిన ఆర్డిఓ

65చూసినవారు
పత్తికొండలో విశ్వకర్మ జయంతి ఉత్సవాలను నాలుగు స్తంభాల మంటపం వద్ద మంగళవారం నిర్వహించారు. విశ్వకర్మ చిత్రపటానికి ఆర్డివో రామలక్ష్మి, టిడిపి జిల్లా నాయకులు సాంబశివారెడ్డి పూలమాలలు వేసి టెంకాయలు కొట్టి ప్రారంభించారు. ఏపీ విశ్వబ్రాహ్మణ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు హరికృష్ణ ఆధ్వర్యంలో విశ్వబ్రాహ్మణులు భారీ ఎత్తున కార్యక్రమంలో పాల్గొన్నారు. విశ్వకర్మ జయంతి ని జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని వారు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్