ఆధారాల‌తో వ‌స్తే చ‌ర్య‌లు తీసుకుంటా

568చూసినవారు
ఆధారాల‌తో త‌న వ‌ద్ద వ‌స్తే చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని ఆదోని ఎమ్మెల్యే పార్థ‌సార‌థి అన్నారు. మంగ‌ళ‌వారం ఆర్అండ్‌బి గెస్ట్ హౌస్‌లో ఎమ్మెల్యే విలేక‌రుల‌తో మాట్లాడుతూ త‌న‌పై కొంద‌రు అన‌వ‌స‌రంగా బుర‌ద‌జ‌ల్లే ప్ర‌య‌త్నం మానుకోవాల‌ని హిత‌వు ప‌లికారు. నేను మాట‌ల మనిషిని కాద‌ని, చేత‌ల్లో చేసి చూపిస్తాన‌న్నారు. ఆదోని అభివృద్ధికి రాత్రింబ‌వ‌ళ్లు ప‌నిచేయ‌డానికి సిద్ధంగా ఉన్నాన‌ని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్