ఆత్మ‌గౌర‌వ మినీ క‌వాత్‌ను విజ‌య‌వంతం చేయండి

77చూసినవారు
ఆదోనిలో 30న జ‌రిగే మాదిగ‌ల ఆత్మ‌గౌర‌వ మినీ క‌వాత్‌ను విజ‌య‌వంతం చేయాల‌ని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి జిల్లా నాయకులు బండారి హనుమంతు మాదిగ, బండారు గిడ్డయ్య మాదిగ పిలుపునిచ్చారు. శ‌నివారం ఆదోని మండ‌లం దిబ్బనకల్లు గ్రామంలో ఎమ్మార్పిఎస్‌ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎమ్మార్పీఎస్ టౌన్ కన్వీనర్ వన్నెల మణికంఠ మాదిగ, ఎమ్మార్పీఎస్ మాజీ అధికార ప్రతినిధి హెచ్ నరసింహులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్