సీఎం చంద్ర‌బాబు నాయుడు చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం

68చూసినవారు
వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పింఛ‌న్లు పెంచ‌డంపై ఆదోనిలోని అరుణ్ జ్యోతి నగర్‌లో సోమ‌వారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం చేశారు.ఎంఎస్‌పి, ఎమ్మార్పిఎస్‌ జిల్లా నాయకులు బండారి హనుమంతు మాదిగ, బండారి గిడ్డయ్య మాదిగ మాట్లాడారు. ఎమ్మార్పిఎస్ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షులు మందకృష్ణ మాదిగ పోరాట ఫలితమే పింఛ‌న్లు పెరిగాయ‌న్నారు. టౌన్ కన్వీనర్ వన్నెల మణికంఠ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్