టిడ్కో లబ్ధిదారులతో మాట్లాడిన సబ్ కలెక్టర్

78చూసినవారు
టిడ్కో లబ్ధిదారులతో మాట్లాడిన సబ్ కలెక్టర్
ఆదోని పట్టణం సిరుగుప్ప రోడ్డు సమీపంలో ఉన్న టిడ్కో గృహాలను అధికారులతో కలిసి ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ మంగళవారం పరిశీలించారు. లబ్ధిదారులతో సబ్ కలెక్టర్, ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శాంత, మున్సిపల్ కమిషనర్ కృష్ణ, తహసిల్దార్ శివ రాముడు. , అసిస్టెంట్ కమిషనర్ అనుపమ, టిడ్కో ఇంజనీర్స్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్