ఆదోనిలోని ద్వారకా ఫంక్షన్ హాలులో బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశాన్ని జయప్రదం చేయాలని ప్రతినిధి నఖాతే శ్యాం ప్రసాద్ కోరారు. శనివారం ఆదోనిలోని స్వగృహంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేఖరుల సమావేశంలో శ్యాం ప్రసాద్ మాట్లాడుతూ ఈనెల 9న సాయంత్రం 5 గంటలకు బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం జరుగుతుందని బ్రాహ్మణ పెద్దలు నిర్ణయించారన్కనారు. పట్టణంలోని బ్రాహ్మణ లోకం తప్పక హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.