ఆళ్లగడ్డ టీడీపీ నేత ఏవీ భాస్కర్‌రెడ్డి భార్య మృతి

4474చూసినవారు
నంద్యాలజిల్లా ఆళ్లగడ్డలో దారుణం చోటుచేసుకుంది. టీడీపీ నాయకుడు ఏవీభాస్కర్ రెడ్డి, ఆయన భార్య శ్రీదేవిపై ప్రత్యర్థులు దాడి చేశారు. మంగళవారం సాయంత్రం జరిగిన ఘటనలో శ్రీదేవీ ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వ ఆసుపత్రిలో శ్రీదేవి మృతదేహాన్ని టీడీపీ స్థానిక ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సందర్శించారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలను తెలుసుకున్నారు. భాస్కర్ రెడ్డి కూడా తీవ్రంగా గాయపడ్డారు. దాడికి పాల్పడింది ఎవరనేది తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్