బైరెడ్డి శబరి కి గజమాల సిద్ధం చేసిన అభిమాని

561చూసినవారు
నంద్యాల పార్లమెంటు సభ్యులు డాక్టర్ శబరి నందికొట్కూరు కు వస్తున్న సందర్భముగా ఆమె తండ్రి మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో టిడిపి నాయకులు భారీ ర్యాలీ,బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు.అందులో భాగంగానే షేక్షావలి అనే అభిమాని క్రేన్ ద్వారా గజమాలో వేయడానికి సిద్ధము చేశారు.ఈ కార్యక్రమంని కి చుట్టుపక్కల గ్రామాలనుండి అధిక సంఖ్యలో టిడిపి నాయకులు అభిమానులు హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్