అహోబిలం పీఠాధిపతికి ఘనంగా వీడ్కోలు

1928చూసినవారు
ఆళ్ళగడ్డ మండల పరిధిలో గల అహోబిల మఠం 46వ పీఠాధిపతి శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామికి మఠం అధికారులు శుక్రవారం ఘనంగా వీడ్కోలు పలికారు. ఈనెల 14 నుండి అహోబిలంలో జరిగిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొని ఉత్సవాలు ముగిసిన వెంటనే ఆయన తన శిష్య బృందంతో తిరుమలకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్