విషాదం.. విషం తాగి బిడ్డకు పాలిచ్చిన తల్లి

27411చూసినవారు
విషాదం.. విషం తాగి బిడ్డకు పాలిచ్చిన తల్లి
ఉమ్మడి కర్నూలులో విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. సిరివెళ్ల మండలం ఎర్రగుంట్లలో మానసిక పరిస్థితి బాగాలేని హిందూమతి (26) అనే మహిళ బుధవారం విషం (కల్లాపి పౌడర్) తాగింది. ఆపై బిడ్డ ఏడుస్తోందని పాలు ఇచ్చింది. కాసేపటికే ఇద్దరూ మృతి చెందారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్