చిన్న వంగలిగ్రామంలో విషాదం.. మట్టి మిద్దె కూలి నలుగురుదుర్మరణం

578చూసినవారు
నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం చిన్న వంగలి గ్రామంలో గురువారం అర్ధరాత్రి సమయంలో మట్టి మిద్దె కూలి తల్లపురెడ్డి గురు శేఖర్ రెడ్డి , తల్లపురెడ్డి దస్తగిరమ్మ , తల్లపురెడ్డి పవిత్ర , తలపురెడ్డి గురులక్ష్మి మరణించారు. విషయం తెలుసుకున్న స్థానికులు బంధువులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అదికారులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్