భారత్ ఘన విజయం

59చూసినవారు
భారత్ ఘన విజయం
ఉప్పల్ స్టేడియంలో బంగ్లాతో జరిగిన మూడో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. 298 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా 164/7 పరుగులకే పరిమితమైంది. దీంతో 133 రన్స్ తేడాతో భారత్ తిరుగులేని విజయం సాధించింది. సంజూ శాంసన్ సెంచరీతో చెలరేగాడు. సూర్య 75, హార్దిక్ 47 రన్స్ చేశారు. మూడు మ్యాచుల సిరస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్