రంగంలోకి బాల‌య్య‌.. ఎస్పీతో ఫోన్‌

54చూసినవారు
రంగంలోకి బాల‌య్య‌.. ఎస్పీతో ఫోన్‌
శ్రీ సత్యసాయి జిల్లాలోని చిలమత్తూరులో జరిగిన అత్యాచార ఘటనపై జిల్లా ఎస్పీ రత్నాతో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఫోన్‌లో మాట్లాడారు. పండగ వేళ‌ మహిళలపై ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరమ‌ని బాల‌కృష్ణ అన్నారు. నిందితులు ఎవరైనా సరే వెంటనే అరెస్టు చేయాలంటూ ఎస్పీకి ఎమ్మెల్యే బాలకృష్ణ ఆదేశాలు ఇచ్చారు. బాధితులకు అండగా ఉంటాన‌ని బాల‌య్య పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్