టిడిపి అధికారంలోకి రావాలని ప్రత్యేక పూజలు

2982చూసినవారు
హొళగుంద: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, ఆదివారం దేవరగట్టు మాల మల్లేశ్వ ర స్వామి దేవాలయంలో అమావాస్య సందర్భం గా ఆలూరు టిడిపి మాజీ ఇన్చార్జి వీరభద్ర గౌడ్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, టిడిపి, జనసేన, బిజెపి కూటమి అధికారంలోకి రావాలని స్వామి వారికి ప్రత్యేక పూజలు చేయడం జరిగిందని ఆయన తెలియ జేశారు. ఆయన వెంట టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్