టీమ్ ఇండియా గెలుపుతో అవుకులో సంబరాలు

50చూసినవారు
టీమ్ ఇండియా గెలుపుతో అవుకులో సంబరాలు
టీ20 క్రికెట్ ప్రపంచ కప్ విజేతగా భారత్ గేలిచిన సందర్భంగా అవుకు లో యువత శనివారం అర్ధరాత్రి సంబరాలు చేసుకున్నారు. 17 సంవత్సరాల చిరకాల కోరిక నెరవేరిన ఆనందోత్సాహలతో బాణసంచా పేల్చి కేక్ కట్ చేసి భారత జట్టు కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జాతీయ జెండతో విధులలో తిరుగుతూ ఇండియాకు జేజేలు పలికారు. సుంకేసుల సతీష్, మల్లి, సుధాకర్, నూర్ బాషా, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్