వైసీపీ నుంచి తెదేపాలోకి 40 కుటుంబాలు చేరిక

75చూసినవారు
వైసీపీ నుంచి తెదేపాలోకి 40 కుటుంబాలు చేరిక
ప్యాపిలి మండల పరిధిలోని ఎన్. రాచర్ల గ్రామంలో వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి తెదేపా నాయకులు తాతిరెడ్డి రామకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం డోన్ నియోజకవర్గం తెదేపా అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తనయుడు కోట్ల రాఘవేంద్ర రెడ్డి చేతులు మీదుగా తెదేపా కండువాలు కప్పించుకొని పార్టీలోకి ఘనంగా ఆహ్వానించారు. రాచర్ల గ్రామం నుంచి డి. రాముడు, మధుకృష్ణ, నాగేశ్వరరావు, సూర్యనారాయణ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్