సూర్యప్రకాశ్ రెడ్డి గెలిస్తే ప్రగతి

1102చూసినవారు
డోన్ లోని నివాసితులకు వైకాపా కౌన్సిలర్లు ఎవరో కూడా తెలియడం లేదని, వారెప్పుడూ ప్రజా సమస్యల్ని పట్టించుకోలేదని తెదేపా అభ్యర్థి కోట్లసూర్యప్రకాశ్ రెడ్డి కుమార్తె నివేదిత ఆరోపించారు. శుక్రవారం నల్లగుట్టలో తండ్రి సూర్యప్రకాశ్ రెడ్డిని గెలిపిస్తే వార్డుల్లో అభివృద్ధి జరుగుతుందని ప్రచారం చేపట్టారు. భాష్యంశ్రీధర్, ఓంప్రకాష్, గోవిందరెడ్డి, రామయ్య, టీఈ రాఘవేంద్రగౌడ్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్